లైఫ్ స్టైల్
-
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి
తిరుపతి మన జనప్రగతి మార్చి 01:-ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం…
Read More » -
“సాగు, త్రాగునీరు కోసం యుద్ధం”తప్పదు!
లింగాల కుడికాలువ నుంచి తాతిరెడ్డిపల్లి బియాండ్ ఎత్తిపోతల పథకం నుంచి కొండకిద గ్రామాలైన కోమన్నూతల,ఎగువ పల్లె,దిగువ పల్లె , మురారి చింతల , గుణకనపల్లె తోపాటు పలు…
Read More » -
పెద్దకూడాల గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్.
అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. మహిళలు తమ భద్రత,మహిళ చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి. పులివెందుల రూరల్ సిఐ శాంతిలాల్. లింగాల మన జనప్రగతి…
Read More » -
నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ విజయవంతం
వేంపల్లె మన జనప్రగతి ఫిబ్రవరి 28: మండలం లోని నందిపల్లె నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆలయ కమిటీ చైర్మన్…
Read More » -
సింహాద్రిపురంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన
సింహాద్రిపురం మన జనప్రగతి ఫిబ్రవరి 28:- గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం శనివారం సింహాద్రిపురం…
Read More » -
నెల్లూరు సిటీలో అభివృద్ధి జైత్రయాత్ర
నెల్లూరు మన జనప్రగతి ఫిబ్రవరి 28:- నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీబొమ్మ సెంటర్ స్వతంత్ర పార్కు వద్ద…
Read More » -
సింహాద్రిపురం మండలంలో మార్చి 1 నుండి స్వచ్ఛ రథం పర్యటన
సింహాద్రిపురం మన జనప్రగతి ఫిబ్రవరి 27: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మార్చి 1వ తేదీ నుండి స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు…
Read More » -
నల్లపురెడ్డిపల్లి విద్యార్థులకు ఎమ్మెల్సీ సతీమణి భరోసా
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 27:పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి భూమిరెడ్డి ఉమాదేవి…
Read More » -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు మన జనప్రగతి ఫిబ్రవరి 26:-కోడూరు మండలం మైసూరివారిపల్లికి చెందిన బల్లేపల్లి దేవేష్ కుమార్ చిన్నారి తరఫున కుటుంబ సభ్యురాలు బల్లేపల్లి మమతాకు సీఎం రిలీఫ్…
Read More » -
మౌనిక హంతకులను కఠినంగా శిక్షించాలి
కూకట్పల్లి మన జనప్రగతి ఫిబ్రవరి 26:- నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతర లో చాకలి కుటుంబానికి చెందిన వారు గుడిలో కి వచ్చి…
Read More »